దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్వల్ప ఆధిక్యంతో గెలిచిన విషయం తెలిసిందే.. ఈ ఉపఎన్నికలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మొదటి సారిగా అసెంబ్లీలో
గ్రేటర్ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్రావు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో రఘనందన్ రావు
దుబ్బాకలో ఓటమిపై టీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టిసారించింది. ఫలితాలపై సమీక్షా చేసేందుకు ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్, సీఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓటమికి పీసీసీ రాజీనామా చేయాలని పదే పదే కొందరు..ఉత్తమ్ ను పర్సనల్ గా
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఉత్కంఠ పోరులో నువ్వా..నేనా అన్నట్టు టీఆర్ఎస్, బీజేపీలు తలపడ్డాయి. మొదటి రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఆ పార్టీ నేత గుండె నొప్పితో మృతి చెందారు. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి
దుబ్బాక ఉప ఎన్నికల విజయంపై బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మీడియాతో మాట్లాడారు. ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితమని రఘనందన్రావు అన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దుబ్బాకలో
దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ
విజయాలకు పొంగిపోము..అపజయాలకు కుంగిపోమని టీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ