కాంగ్రెస్లో మరోసారి అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హాకు స్వాగతం పలికి మద్దతు ప్రకటించే విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కరవైంది.
రాష్ట్రంలో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని.. తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పోస్టింగులు కోసం టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్నారన్నారు. అసలు హోమంత్రి, డీజీపీ
టీపీసీసీ పదవిని ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కుటుంబంలో చిన్నచిన్న అలకలు సహజమేనని అన్నారు. టీ-పీసీసీ ప్రకటించాక లవ్
తెలంగాణ సిఎం కెసిఆర్ పై కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి ప్రసంశల వర్షం కురిపించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు చాలా సంతోషమని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు
తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించలేకపోతుందని కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అంతేకాదు మంత్రి తలసానికి
సీఎం కేసీఆర్ రిజిస్ట్రేషన్లపై తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. పాత పద్దతిలోనే తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లు ప్రారంభించడం సంతోషమన్నారు జగ్గారెడ్డి. ఇక ఎల్ఆర్ఎస్ పై
రాహుల్ గాంధీ పై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యలను ఖండిస్తున్నాని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అమెరికా రాజకీయాలు వేరు…భారతదేశం రాజకీయం వేరని…ఇక్కడ వంద కులాలు
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓటమికి పీసీసీ రాజీనామా చేయాలని పదే పదే కొందరు..ఉత్తమ్ ను పర్సనల్ గా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన గాంధీభవన్లో