వరద నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో
జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చాలా పోరాటం చేశాం.. జోనల్ విధానం అమలైతే ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్.. గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరును తప్పుబట్టారు. గ్రామ పంచాయతీల నిధులు దారి మళ్లింపు అనేది సత్యదూరం అని
తమిళనాడు సిఎం స్టాలిన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతోంది. స్టాలిన్ను ప్రశంసిస్తూ పవర్ స్టార్ ట్వీట్ చేశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. “ఏమి నాటకాలయ్యా
దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కోవిడ్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి
అందరూ అనుకున్నట్లే తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. తెలంగాణ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇస్తున్నట్లు అసెంబ్లీ కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్.
చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా