ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా యాత్ర నిర్వహించారు. కూరగాయల మార్కెట్
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించారు .
బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
హైదరాబాద్ ఇందిరాభవన్ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరింగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూముల హక్కులు కల్పించింది
హెరిటేజ్ కోసం చిత్తూరు డైరీని మూత వేసిన ఘనత చంద్రబాబుదేనన్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య డైరీలను టీడీపీ వారికి ఆస్తులు కూడబెట్టుకునే వనరులుగా మార్చుకుంటున్నారని అన్నారు.
డ్రగ్స్ కేసులో…బెంగళూరులో తీగలాగితే…తెలంగాణలో డొంక కదులుతోంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 2019లో బెంగళూరు శివారులోని ఓ ఫాంహౌస్లో
బెంగళూరు డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు సినీ ప్రముఖులు ఈ కేసులో చిక్కుకోగా.. ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టు ఉచ్చు బిగిసుకుంటోంది. ఈ కేసు
ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలతో పాటుగా విశాఖ స్టీల్ ప్రయివేటీకరణ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రయివేటీకరణ వ్యవహారం బహిర్గతం అయిన తర్వాత విశాఖ
ఏపీలో ప్రస్తుతం నందం సుబ్బయ్య హత్యపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సుబ్బయ్య హత్యతో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి సంబంధం ఉందని టీడీపీ నేతలు