బెజవాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి . టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్
మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. టీడీపీ అంటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా
రాష్ట్రానికి అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. బుధవారం గుంటూరు జిల్లాలో ఓ వినాయక మండపంలో
వైసీపీ శ్రేణులు దాడి లో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ కంటిచూపు కోల్పోయారు. చెన్నుపాటి గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ దాడిని
టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుపచువ్వతో దాడికి పాల్పడ్డారు. పటమటలంకలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద పైప్లైన్ మరమ్మతులు చేయిస్తుండగా గాంధీపై వైసీపీకి చెందిన
కుప్పంలోనే కుదేలైన చంద్రబాబు ఇక పులివెందులలో ఏం చేస్తాడంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన నిలదీశారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వినాయక విగ్రహాలపై పరస్పర రాళ్ల దాడులు చేసుకున్నారు.. ఈ క్రమంలో పిడుగురాళ్ల ఎస్ఐ పవన్
*పొత్తులపై ప్రచారంపై స్పందించిన చంద్రబాబు రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుంది.. *నేను మారతాను.. మీరు మారాలి.. *ఇకపై ఏ ఎన్నిక వచ్చినా పోటీ
*టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. *పేద వారికి న్యాయం చేసిన నేత ఎన్టీఆర్.. *గురుకుల పాఠశాలను పెట్టింది ఎన్టీఆరే.. పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదని