తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం టికెట్ల వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన సినీనటి అర్చన గౌతమ్ ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం
కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల సత్యనారాయణరెడ్డిపై ఇద్దరు దుండగులు తుపాకీతో దాడి చేశారు. ఈ క్రమంలో
వైసీపీ శ్రేణులు దాడి లో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ కంటిచూపు కోల్పోయారు. చెన్నుపాటి గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ దాడిని
టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుపచువ్వతో దాడికి పాల్పడ్డారు. పటమటలంకలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద పైప్లైన్ మరమ్మతులు చేయిస్తుండగా గాంధీపై వైసీపీకి చెందిన
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో