telugu navyamedia

lightning strike in eluru district

అర్ధ రాత్రి పిడుగు పడి నలుగురు మృతి..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం బోగోలులో అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడి నలుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో