వైసీపీ శ్రేణులు దాడి లో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ కంటిచూపు కోల్పోయారు. చెన్నుపాటి గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ దాడిని
టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుపచువ్వతో దాడికి పాల్పడ్డారు. పటమటలంకలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద పైప్లైన్ మరమ్మతులు చేయిస్తుండగా గాంధీపై వైసీపీకి చెందిన