telugu navyamedia

corona

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపు

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కేసులు త‌గ్గుతున్నా తీవ్ర‌త ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో ముందుజాగ్ర‌త్త‌లో భాగంగా నైట్ క‌ర్ఫ్యూను మ‌రోసారి పొడిగించారు. రాత్రి

ఆక్సిజన్‌ ప్లాంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: జగన్‌

navyamedia
కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం ఇవాళ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ టైప్‌ సిలెండర్లు,

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి 120 బెడ్స్ డొనేట్ చేసిన యువరాజ్‌

navyamedia
కరోనా మహమ్మారి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్..

తలిదండ్రులకు ఊరట కల్పించిన ఢిల్లీ ఎయిమ్స్…

Vasishta Reddy
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న… కానీ కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. మరి ముఖ్యంగా

ఏపీలో కరోనా అప్డేట్.. కొత్తగా 6151 కేసులు..

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను

కరోనా ఆంక్ష‌లు పొడిగించిన అస్సాం…

Vasishta Reddy
కరోనా కేసులు భారత్ లో భారీగా పెరగడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఆ తర్వాత ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ ఆ రాష్ట్రాలు

సాధనమున పనులు సమకూరు ధరలోన…

Vasishta Reddy
ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే “నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు”

పాజిటివ్ వచ్చినవారి ఇంటికే మందు పంపుతాం : ఆనంద‌య్య‌

Vasishta Reddy
ఆనంద‌య్య‌ తన మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనంద‌య్య‌.. త‌న‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయ‌న‌.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుంద‌న్నారు..

భారత్ లో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్…?

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ లో రెండు డోసులు వేయాలి. మొద‌టి వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల‌కు

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకుంటున్నాయి. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా

ఆనంద‌య్య మందు పంపిణీ కోసం మొబైల్ యాప్…

Vasishta Reddy
ఆనంద‌య్య కరోనా మందుకి నిన్న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో… ఈ మందు పంపిణీ పై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ మందు త‌యారీ కోసం ఏర్పాట్లు

ప్రభుత్వ సహకారంతో ఆనందయ్య మందు పంపిణీ…

Vasishta Reddy
గత కొన్ని రోజులుగా ఆనందయ్య కరోనా మందు గురించి చర్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందు ఆనందయ్య మందు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం నిన్ననే గ్రీన్