ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుతున్నా తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ముందుజాగ్రత్తలో భాగంగా నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించారు. రాత్రి
కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎం ఇవాళ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్సన్ట్రేటర్లు, డీ టైప్ సిలెండర్లు,
కరోనా మహమ్మారి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్..
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న… కానీ కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. మరి ముఖ్యంగా
ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు. వెంటనే “నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు, కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు”
ఆనందయ్య తన మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు..
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రాష్ట్ర ప్రభుత్వాలు అదుకుంటున్నాయి. అలాంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కూడా