ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ కరోనా ఆంక్షలు కొనసాగించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుతున్నా తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ముందుజాగ్రత్తలో భాగంగా నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించారు. రాత్రి
మన దేశ వ్యాప్తంగానే కాకుండా తెలంగాణలోకూడా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. 10 వేల వరకు కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య రోజుకు 50కి పైగా
తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో నైట్ కర్ఫ్యూ విధించింది.. అది ఈ రోజుతో ముగిసిపోగా.. జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వచ్చిన నైట్కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువడే
ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా కారణంగా నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం విధించిన రేపటితో నైట్ కర్ఫ్య ముగియనున్న నేపథ్యంలో
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. ఈ నేపథ్యంలో
ఏపీ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా గుంటూరు సిటీలోనూ భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఇవాళ ఏకంగా 475 పాజిటివ్