ఆనందయ్య కరోనా మందును జంతువులపై ఈ మెడిసిన్ను ట్రయల్స్ ను నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. తిరుపతిలోని మంగాపురం వద్ద ఉన్న యానిమల్ ల్యాబ్లో జంతువులపై పరిశోధన చేయనున్నారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి తాజాగా మాట్లాడుతూ… ఆనందయ్యతో బలవంతంగా మందు తయారు చేయించి వైసీపీ ఎమ్మెల్యేలు వారికి కావాల్సిన తెలంగాణ వ్యాపారస్తులకు పంచుకుంటున్నారు అని మాజీ మంత్రి
ఆనందయ్య నాటు మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు ప్రజలు. అయితే, తోపులాట జరగడంతో మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి
నెల్లూరు, కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు… ఆనందయ్య మందు కోసం వచ్చే
ఏపీలోని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను