telugu navyamedia

people

ఆనందయ్యను వ‌దిలిపెట్టాలని కృష్ణ‌ప‌ట్నం ప్ర‌జ‌ల డిమాండ్…

Vasishta Reddy
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనంద‌య్య కరోనా మెడిసిన్‌ గురించి చర్చ నడుస్తుంది. అయితే గతంలో ఈ మందును అనేకమందికి ఉచితంగా స‌ర‌ఫ‌రా చేశారు. అయితే, శాస్త్రీయ‌త అంశంపై

కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి ఊహించని షాక్

Vasishta Reddy
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదో ఒక రూపంలో సోకుతోంది. మొదటి

రాజమండ్రిలోనూ కరోనాకు మందు.. భారీగా క్యూ లైన్

Vasishta Reddy
ఏపీలోని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను

టీకాలు ఎగుమ‌తి చెయ్యలేం అని చెప్పిన సీరం…

Vasishta Reddy
భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వ్యాక్సిన్లే అందుబాటులో ఉండ‌గా.. త్వ‌ర‌లోనే మ‌రిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి.. ప్ర‌స్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వేస్తుండ‌గా… వ్యాక్సినేష‌న్‌పై కోవిషీల్డ్ త‌యారీ

ఆమెరికన్లకు శుభవార్త.. ఇక నుంచి మాస్క్ అవసరమే లేదు

Vasishta Reddy
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ

వ్యాక్సిన్ గురించి స్లిప్పులను అందిస్తున్న ఏపీ ప్రభుత్వం…

Vasishta Reddy
ఏపీలో కేసులు పెరగడంతో కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.  ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్

రాజోలులో మళ్ళీ జనసేనకు పట్టం…

Vasishta Reddy
ఏపీలో నిన్నటితో పంచైతే ఎన్నికలు ముగిసాయి. అయితే నిన్న జరిగిన చివరి విడత ఎన్నికల్లో జగన్‌కు జై కొట్టిన వరప్రసాద్‌కు జనసైనికులు ఝలక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో

మార్చి నుంచి టీటీడీలో భక్తులను ఆర్జిత సేవలకు అనుమతి…

Vasishta Reddy
కరోనా లాక్ డౌన్ అనంతరం టీటీడీలో కఠిన నియమాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రధసప్తమి ఉత్సవాలను తిలకించెందుకు భక్తులను మాడ

గడ్డి గుడిసెలు – గూన పెంకలు

Vasishta Reddy
గడ్డి గుడిసెలు, గూన పెంకలు, మట్టి గోడలు మాయమాయే.. మోట బావులు పూడిపోయే, ఊట బావుల ఊసె లేదే.. వరి కల్లం కానరాదే, వడ్లు ఇంటికి చేరవాయే.._

గ్రేటర్ ప్రచారంలో పాల్గొన వారికీ షాక్…

Vasishta Reddy
మన రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వందల్లో నమోదవుతున్నాయి. నాలుగు నెలలుగా 1 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ రావు అన్నారు.

ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం…

Vasishta Reddy
ప్రజలకు మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఏపీ వ్యాప్తంగా డిసెంబరు 25వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధమైంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాలు

ఓటు కోసం వంతెనే…

Vasishta Reddy
మన పాలకులు ఎన్ని గొప్పలు చెప్పినా.. కొన్ని ఘటనలు సమస్యలకు అద్దంపడుతూనే ఉన్నాయి.. తాజాగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో