ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆనందయ్య కరోనా మెడిసిన్ గురించి చర్చ నడుస్తుంది. అయితే గతంలో ఈ మందును అనేకమందికి ఉచితంగా సరఫరా చేశారు. అయితే, శాస్త్రీయత అంశంపై
చైనాలో పుట్టిన కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదో ఒక రూపంలో సోకుతోంది. మొదటి
ఏపీలోని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను
ఏపీలో కేసులు పెరగడంతో కరోనా టీకా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్
ఏపీలో నిన్నటితో పంచైతే ఎన్నికలు ముగిసాయి. అయితే నిన్న జరిగిన చివరి విడత ఎన్నికల్లో జగన్కు జై కొట్టిన వరప్రసాద్కు జనసైనికులు ఝలక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో
కరోనా లాక్ డౌన్ అనంతరం టీటీడీలో కఠిన నియమాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రధసప్తమి ఉత్సవాలను తిలకించెందుకు భక్తులను మాడ
మన రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వందల్లో నమోదవుతున్నాయి. నాలుగు నెలలుగా 1 శాతం పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ రావు అన్నారు.
మన పాలకులు ఎన్ని గొప్పలు చెప్పినా.. కొన్ని ఘటనలు సమస్యలకు అద్దంపడుతూనే ఉన్నాయి.. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో