కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. ఆయుర్వేద మందు తయారీ చేసి వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య. ఆయన మందు కొంతకాలం ఆగిపోయిన… మొత్తానికి
నెల్లూరు : సోమవారం నుండి ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది..www.childeal.in పేరుతో website ద్వారా పంపిణీకి ఏర్పాట్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వెబ్ సైట్ ను
ఆనందయ్య తన మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు..
ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించిందని.. ప్రభుత్వ సహకారం పూర్తిగా తనకు ఉందని ఆనందయ్య పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా తిన్నెలపొడికి చెందిన రిటైడ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి చెందారు. ఆనందయ్య వద్ద కంట్లో చుక్కలు వేసుకుని బతికానని కోటయ్య ఓ వీడియో ద్వారా చెప్పాడు.
ప్రస్తుతం ఆనందయ్య కరోనా మందు అంతటా చర్చముషానియంగా మారింది. అయితే ప్రస్తుతం ఆనందయ్య మందును ప్రభుత్వం నిలిపివేసింది. దాని పై ఆనందయ్యకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ
ఆనందయ్య కరోనా మందును జంతువులపై ఈ మెడిసిన్ను ట్రయల్స్ ను నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. తిరుపతిలోని మంగాపురం వద్ద ఉన్న యానిమల్ ల్యాబ్లో జంతువులపై పరిశోధన చేయనున్నారు.
ఆనందయ్య మందు పరిశోధనలో మరో ట్వీస్ట్ చోటు చేసుకుంటుంది. ఆనందయ్య మందుపై పరిశోధన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి కేంద్రంగా