జగన్ పాలనలో శాంతి భద్రతలకు తాజా ఘటన నిదర్శనం అని మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి
ప్రస్తుతం ఆనందయ్య కరోనా మందు అంతటా చర్చముషానియంగా మారింది. అయితే ప్రస్తుతం ఆనందయ్య మందును ప్రభుత్వం నిలిపివేసింది. దాని పై ఆనందయ్యకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపారు.