telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుపతిలో జంతువుల‌పై ఆనంద‌య్య మందు ప్రయోగం…

ఆనంద‌య్య కరోనా మందును జంతువుల‌పై ఈ మెడిసిన్‌ను ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించేందుకు అధికారులు సిద్ద‌మ‌య్యారు. తిరుప‌తిలోని మంగాపురం వ‌ద్ద ఉన్న యానిమ‌ల్ ల్యాబ్‌లో జంతువులపై ప‌రిశోధ‌న చేయ‌నున్నారు. ఈ ప‌రిశోధ‌న‌లకు సంబందించిన నివేధిక 14 రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తుడా చైర్మ‌న్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పేర్కొన్నారు. 4 ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన అనంత‌రం ప్ర‌భుత్వ నివేదిక ఆధారంగా మందుని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని చెవిరెడ్డి పేర్కోన్నారు. మందు పంపిణీకి అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పేర్కొన్నారు. చూడాలి మరి ఈ ట్ర‌య‌ల్స్ లో ఏం జరుగుతుంది అనేది.

Related posts