*యూనివర్సిటీలో గబ్బు లేపిన వీసీ. *వినాయక నిమజ్జనం తరువాత గర్ల్స్ హాస్టల్ లో వీసీ అమ్మాయిలతో చిందులు *ఆయన చేసిన పనిపై విద్యార్థి సంఘాలు,విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర
*నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ *2024లో కేంద్రంలో నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది *ఇందుకోసం తెలంగాణ నుంచే రాజకీయ పోరాటం ప్రారంభిద్దాం *ఉద్యమ స్ఫూర్తితో దేశ
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. ముప్కాల్ మండలం కొత్తపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
నిజమాబాద్ జిల్లా పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా సిబ్బంది సహకారం తో ముందుకు సాగుతామని కొత్త పోలీస్ కమిషనర్ నాగరాజు తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్
నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇందల్వాయ్ మండలం గన్నారం గ్రామానికి విచ్చేసిన ఆయనను గో బ్యాక్ అంటూ నినాదాలు
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్పై నెలకొన్న ఉత్కంఠ వీడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అయింది. స్థానిక సంస్థల
తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్ల
స్నేహితుల దినోత్సవం రోజే సందర్భంగా సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్
కరోనా మహమ్మారి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్..
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి వేధింపులకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. దేశ నిఘా వ్యవస్థ వైఫల్యం చెందింది అంటూ మండిపడ్డారు. నిజామబాద్ ఎంపీ అరవింద్ కి పిచ్చి