కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనతో
యూపీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీయే విజయం సాధించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమేంటి? ఆ ముగ్గురి వల్లే కాంగ్రెస్
5 రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు
సీఎం కేసీఆర్ మళ్లీ అబద్ధాలు ఆడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో 91 వేల పై చిలుకు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
దేశంలో ఆసక్తిరేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ
* తెలంగాణ ఇచ్చినా అక్కడా తుడిచిపెట్టుకుపోయింది.. *కాంగ్రెస్ మరో వందేళ్లు అధికారం వద్దనుకుంటోంది.. *కరోనా సమయంలోనూ కాంగ్రెస్ తన హద్దులను దాటి ప్రవర్తించింది.. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్
నన్ను పార్టీలో నుంచి బయటకు పంపపాలని కుట్ర చేస్తున్నారు అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి. తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు ఎదురదెబ్బ తగిలింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేత రాజు యాదవ్ నేతృత్వం లో ఖైరతాబాద్ చౌరస్తా లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను
ప్రజలగొంతును విన్పిస్తారని, ప్రజల సమస్యను పరిష్కరిస్తారని ప్రతినిధులుగా చట్టసభలకు పంపితే… డ్రామాలాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యంసేకరణలో