యూపీలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీయే విజయం సాధించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమేంటి? ఆ ముగ్గురి వల్లే కాంగ్రెస్
పంజాబ్లో కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి అధికార పీఠం దక్కించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.అక్కడ మ్యాజిక్ ఫిగర్ను ఇప్పటికే దాటేసిన చీపురు పార్టీ.. వంద మార్క్ దిశగా
5 రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు
పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు దూసుకెళ్తున్నాయి .పంజాబ్లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు