కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో ఈ సారి సంగారెడ్డిలోని
ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళు అవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్
జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి ఝలక్ అని వార్తలు వస్తున్నాయి .. కానీ నేనే త్వరలో రేవంత్ కు ఝలక్ ఇస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైదరాబాద్
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్న.. జీవితాంతం ఉండాలని ఉంది.. నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.. పార్టీలో ఉంటున్నాను అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తన పంచాయితీ
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనతో
తెలంగాణలో వరుసగా కాంగ్రెస్ నేతలు ప్రజాసమస్యలు పరిష్కరించాలని పాదయాత్రల బాట పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ లో మరో ఇద్దరు నేతలు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 19
షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే సంకేతాలు రావడంతో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే తాజాగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ని జైల్లో పెట్టిస్తే బండి సంజయ్ హీరో ఐపోతాడని… జైల్లో పెడతా అనే మాట
పీసీసీ నియామకంపై మరోసారి సోనియాగాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పార్టీ ఇంఛార్జీలు.. లాబీయిస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. తాను పంపిన లేఖ
పీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్… అధిష్టానికి లేఖ ఇచ్చారు.. ఫైనల్గా ఐదుగురు నేతల పేర్లు