తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్ పంచముఖ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయింది.తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు
ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీపంచముఖ మహాలక్ష్మి గణపతి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న మహాగణపతి మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేత రాజు యాదవ్ నేతృత్వం లో ఖైరతాబాద్ చౌరస్తా లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను
ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. 9 రోజుల పాటు మంటపాల్లో విశేష పూజలందుకున్న పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన ట్రాలీపైకి ఎక్కించారు. ఊరేగింపు రథంపై
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ ప్రథమ పౌరురాలు గద్వాల్ విజయలక్ష్మి