ప్రతి పథకంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెరొక వాటా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని ఒక్కరి
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న
టీఆర్ఎస్, బీజేపీలది అవకాశవాద రాజకీయమని.. అమ్ముడుపోయిన వాళ్లను మునుగోడు నుంచి తరిమేయాలని ప్రజలకు టీ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం మునుగోడులో
*తెలంగాణ నేతలకు నిర్మలా సీతారామన్ కౌంటర్లు *తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?..అది చెప్పండి తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా
ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయస్థాయిలో కేసీఆర్ గుర్తించు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నారని.. అయితే అది అంత సులభం
తెలంగాణలో అమరజవాన్ల కుటుంబాలు సీఎం కేసీఆర్కు కనిపించడం లేదా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా గురువారం కేసీఆర్కు రేవంత్రెడ్డి లేఖ రాశారు. బీహార్
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్కు తమ మద్దతు తెలియజేస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుండి మద్దతు కావాలని చాలా విజ్ఞప్తులు వచ్చాయని సీపీఎం కార్యదర్శి
*ఢిల్లీ విశ్వాస పరీక్షల్లో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్ *కేజ్రీవాల్ కుమద్దతుగా 59 మంది ఎమ్మెల్యేలు ఓట్లు *40 మంది ఎమ్మెల్యేలకు కొనేందుకు ప్రయత్నించారన్న కేజ్రీవాల్.. ఢిల్లీ అసెంబ్లీలో
*పెద్దపల్లి సీఎం కేసీఆర్ బహిరంగ సభ *కలెక్టరేట్ ను, టీఆర్ ఎస్ పార్టీ భవనాన్నిని ప్రారంభించిన సీఎం కేసీఆర్ *మోదీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేసిన సీఎం
*హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ *సెప్టెంబర్ లో నాలుగో విడద ప్రజాసంగ్రామ యాత్ర *హనుమకొండ బీజేపీ సభలో ప్రకటించిన బండి *కేసీఆర్ కోసం జిల్లాకో జైలు రెడీ