telugu navyamedia

arvind kejriwal

ఢిల్లీలో ఆఫ‌రేష‌న్ లోట‌స్ ఫెయిల్‌ :విశ్వాస ప‌రీక్ష‌ల్లో నెగ్గిన కేజ్రీవాల్ స‌ర్కార్‌

navyamedia
*ఢిల్లీ విశ్వాస ప‌రీక్ష‌ల్లో నెగ్గిన కేజ్రీవాల్ స‌ర్కార్‌ *కేజ్రీవాల్ కుమ‌ద్ద‌తుగా 59 మంది ఎమ్మెల్యేలు ఓట్లు *40 మంది ఎమ్మెల్యేల‌కు కొనేందుకు ప్ర‌య‌త్నించార‌న్న కేజ్రీవాల్‌.. ఢిల్లీ అసెంబ్లీలో

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ రైడ్..

navyamedia
లిక్కర్ స్కాంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై చోట్ల సీీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

నేడు డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను పెళ్ళాడ‌నున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ..

navyamedia
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో ఈరోజు వివాహం జరగనుంది నేడు చండీగఢ్‌లోని ఆయన నివాసంలో చాలా తక్కువ

చండీగఢ్‌ లో చ‌నిపోయిన రైతు కుటుంబాల‌కు ,అమ‌ర వీరుల‌కు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం

navyamedia
*ఛండీగ‌డ్ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. * రైతు ఉద్య‌మంలో మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌కు కేసీఆర్ రూ. 3ల‌క్ష‌లు చెప్పున ఆర్థిక స‌హాయం.. *చంఢీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో 543మంది

సీఎం కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి..బారికేడ్లు, సీసీ కెమెరాలు ధ్వంసం

navyamedia
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కశ్మిరీ పండిట్లపై ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బుధవారం ఆందోళనలు

నా స్నేహితుడు కేజ్రీవాల్ కు అభినందనలు..-కమల్ హాసన్

navyamedia
ఇప్పటి వరకూ దేశ రాజధాని ఢిల్లీలో తమ పాలన కొనసాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో రాష్ట్రానికి తన పాలన విస్తరించుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో

అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్..

navyamedia
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒక‌వైపు క‌రోనా..మ‌రోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురైవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ కరోనా

అన్ని రాష్ట్రాల‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ‌… ఎందుకంటే..?

Vasishta Reddy
దేశ రాజ‌ధాని ఢిల్లీలో రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతోంది.. అయితే, ఆక్సిజ‌న్ కొర‌తను అధిగ‌మించ‌డానికి అన్ని రాష్ట్రాల‌కు విజ్ఞ‌ప్తి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు ఢిల్లీ

ఢిల్లీ సీఎం చేసిన పనిని తప్పుబట్టిన మోడీ…

Vasishta Reddy
దేశ ప్రధాని మోడీతో ఈ రోజు ఉదయం జరిగిన సమావేశంలో కేజ్రీవాల్‌ ఆక్సిజన్ కొరతను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఇదంతా లైవ్ టెలీ కాస్ట్

గుజరాత్ ఎన్నికల పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌…

Vasishta Reddy
దేశంలో బీజేపీని సవాలు చేయగలిగిన పార్టీ ఆప్ మాత్రమేనన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. గుజరాత్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ న్నికల్లో ఆప్ తొలిసారిగా అడుగుపెట్టి, సూరత్ మున్సిపల్