టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అశోక్ బాబు దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన ముగిసింది. విశాఖ శ్రీశారదా పీఠం మూడో రోజు వార్షిక మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. దేశ రక్షణ
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన విషయంలో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేపుతున్నాయి తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంతో పాటు ఏపికి అన్యాయం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ దంపతులు నెల దాటిందో లేదో మృత్యు ఒడికి చేరుకున్నారు. వీరిద్దరు
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందారు. వివరాల్లోకి
కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాల చెల్లింపు ఆదివారమూ కొనసాగిన ట్రెజరీ కార్యకలాపాలు వాస్తవాలను గ్రహించేలా సర్కారు చర్యలు జీతాల బిల్లులను అడ్డుకుంటే ఉపేక్షించబోమని గట్టి హెచ్చరిక
ఏపీలో సమ్మె సైరన్ మోగింది..ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు ఉద్యోగసంఘాలు నోటీసు ఇచ్చింది. ఏక పక్షంగా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటి ముగిసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంటకు పైగా కొనసాగింది. ఈ సమావేశం తరువాత నేరుగా గన్నవరం
వివాదాస్పద దర్శకుడు ఏపీలో సినిమా టిక్కెట్లు ధరల తగ్గింపు పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై తనదైన శైలిలో స్పందించి సంచలనం సృష్టించారు. గత కొద్ది