టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అశోక్ బాబు దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు
ఏపీలో గుడివాడ క్యాసినో రగడ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ మంత్రి కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేత మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ కేసినోపై గవర్నర్కు ఫిర్యాదు
రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు.
దేశంలోథర్డ్ వేవ్ మొదలైంది. రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. దీంతో
మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసులు జారీ చేసింది ఎస్ఈసీ.. అయితే, ఎస్ఈసీకి మంత్రి కొడాలి నాని ఇచ్చిన వివరణపై ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదు.. దీంతో..