దేశంలోథర్డ్ వేవ్ మొదలైంది. రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. దీంతో
చిత్ర పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్ లో పలువురు తారలకు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది. నటి మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు.