తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనగామలో సమీకృత కలెక్టరేట్ భవనాల సముదాయన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత రాష్ట్రంగా
విద్యుత్ రంగ సంస్కరణలు అమలుకు గాను ఏపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు అదనపు ఆర్థిక వనరుల అవకాశం కల్పించింది కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్.విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నందుకు గాను
కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాల చెల్లింపు ఆదివారమూ కొనసాగిన ట్రెజరీ కార్యకలాపాలు వాస్తవాలను గ్రహించేలా సర్కారు చర్యలు జీతాల బిల్లులను అడ్డుకుంటే ఉపేక్షించబోమని గట్టి హెచ్చరిక
వరద బాధితుల సహాయార్థం ఒక నెల వేతనాన్ని “సిఎం రిలీఫ్ ఫండ్” కు విరాళంగా జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఇచ్చారు. ఈ చెక్కును కార్పొరేటర్లతో కలిసి రాష్ట్ర పురపాలక