ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటి ముగిసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంటకు పైగా కొనసాగింది. ఈ సమావేశం తరువాత నేరుగా గన్నవరం
వివాదాస్పద దర్శకుడు ఏపీలో సినిమా టిక్కెట్లు ధరల తగ్గింపు పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై తనదైన శైలిలో స్పందించి సంచలనం సృష్టించారు. గత కొద్ది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Vs సినీ ప్రముఖులు అన్నట్లుగా ఉంది. సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో అభ్యంతారాలు వ్యక్తం అవుతుంది.
టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ఇప్పుడు కొద్దిరోజులుగా అనేక విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్లో నిర్మించిన ఆయన ఇటీవలి చిత్రాలు నేరుగా