*చంద్రబాబు లోకేష్ ఎన్ని సార్లు చెయ్యాలి.. *ఎంపీ మాధవ్ తప్పు చేసి ఉంటే సీఎం జగన్ చర్యలు తీసుకుంటా *నేను లంచాలు తీసుకుని కారు కొన్నానని ఆరోపిస్తున్నారు
నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్ పంటల బీమా సొమ్మును రైతు ఖాతాల్లో జమ
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఏపీలో అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ని సత్యసాయిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది. పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్
అంకితం చేసే పని ఎప్పటికైనా గుర్తింపు , గౌరవాన్ని తెచ్చిపెడుతుందని అంటారు. ఆ మాటలు నిజమని తోలుబొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతి రావు నిరూపించారు. ఆంధ్ర ప్రదేశ్
అనంతపురం జిల్లా గుత్తి స్వీపర్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద కుళ్లాయప్ప అనే యువకుడు గణేష్ విగ్రహం ఎదుట హుషారుగా డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.