ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటి ముగిసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంటకు పైగా కొనసాగింది. ఈ సమావేశం తరువాత నేరుగా గన్నవరం