telugu navyamedia

road accident guntur

గుంటూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందారు. వివ‌రాల్లోకి