జూనియర్ ఎన్టీఆర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అమిత్ షా స్వయంగా వచ్చి.. జూనియర్ ఎన్టీఆర్ ను
*వైసీపీ విముక్తి ఆంద్రప్రదేశ్ మా లక్ష్యం *వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోం.. *టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పం *జనసేనలో కోవర్టులు ఛాయలు కనిపిస్తున్నాయి ..
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు
విజయవాడలో కోర్టును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. నగరం మధ్యలో ఉన్న సివిల్ కోర్టుల ప్రాంగణంలో 100కోట్ల వ్యయంతో 9 అంతస్తుల భవనాన్ని
*విజయవాడలో జిల్లా కోర్టు భవన సముదాయం ప్రారంభం *వంద కోట్లతో 9 అంతస్తుల భవన నిర్మాణం *ఒకే భవనంలో 36 కోర్టులు.. విజయవాడలో జిల్లా కోర్టు నూతన
నెల్లూరు వైసీపీలో వర్గపోరు మరోసారి బట్ట బయలైంది. పేరు చెప్పకుండా సొంత పార్టీ నేతలపై మాజీ మంత్రి అనిల్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో
తిరుమలలో మంత్రుల హంగామా ఎక్కువయింది. తమ అనుచరులను ఎక్కువమందిని తిరుమలకు తీసుకు వచ్చి దర్శనాలకు పట్టుబడుతున్నారు. ఈ నెల 15న మంత్రి ఉషాశ్రీ చరణ్ తన అనుచరులతో
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో ఏటీసీ టైర్ల పరిశ్రమను
ప్రపంచంలో ఉన్న భారతీయులందరికి టీడీపీ అధినేత చంద్రబాబు 75 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా, చేబ్రోలులో తెలుగుదేశం
*పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె.. *జాతీయ జెండా మన స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక *స్వాతంత్ర పోరాటంలో వాదనలు వేరైనా గమ్యం
*విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ *76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడఇందిరాగాంధీ మున్సిపల్