telugu navyamedia

రాజకీయ

చంద్రబాబుకు షాక్‌.. టీడీపీకి కీలక నేత రాజీనామా

Vasishta Reddy
తెలుగు దేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి చెప్పనక్కర్లేదు. 2019 లో అధికారం కోల్పోవడం… అతి తక్కువ సీట్లకే పరిమితమవడం

భార్గవ్ రామ్ కు కోర్టులో మళ్ళీ చుక్కెదురు…

Vasishta Reddy
బోయినపల్లి కిడ్నాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఈ కేసులో ఏ1 గా ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉన్న సంగతి తెలిసిందే.  అఖిలప్రియను

డిఎండికె కూటమిలో ఉంటుందా… పోతుందా…?

Vasishta Reddy
తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు అన్నాడీఎంకే కూటమి ప్రయత్నిస్తోంది.  అన్నాడీఎంకే

చిరు రాజకీయాలపై స్పందించిన పవన్…

Vasishta Reddy
జనసేన ఒక కులానికి, మతానికి, ప్రాంతానికి పరిమితం కాదన్న పవన్ కళ్యాణ్ నాకు మానవత్వం ఉందే తప్ప నా కులానికి ఏదో చేసేయలని లేదని అన్నారు. కాపుల

ఢిల్లీ రైతుల ఉద్యమం పై పాక్ స్పందన…

Vasishta Reddy
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే ఢిల్లీలో జనవరి 26

అసెంబ్లీకి ఎన్నికల్లో శశికళ వ్యూహం ఏంటి..?

Vasishta Reddy
శశికళ జైలు నుంచి విడుదలైంది.  అయితే, కరోనా కారణంగా ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.  చికిత్స నుంచి కోలుకొని డిశ్చార్జ్

ఏపీలో వేలపాటల పర్వం.. సర్పంచ్‌ పదవికి రూ.52 లక్షలు!

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  ఎన్నికల కమిషన్ ఇటీవలే కొందరు అధికారులపై వేటు వేసింది. ఎస్ఈసి లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను

ఫ్లోరైడ్ బాధితుడికి సొంత ఇంటి కల నేరవేర్చిన టీఆర్‌ఎస్‌

Vasishta Reddy
నల్లగొండ జిల్లా మొత్తం ఫ్లోరైడ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడి ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి

మోడీ ఇంత తెలివి కలిగినోడని అనుకోలేదు : వీహెచ్‌

Vasishta Reddy
ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం

పొద్దున్నే తాటికల్లు తాగేసిన తెలంగాణ మంత్రులు !

Vasishta Reddy
ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రులు ఎక్కువగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలో, లేక కేటీఆర్‌ ను ప్రసన్నం చేసుకోవడానికో కానీ… మొత్తానికి ప్రజా

ఎక్స్‌అఫిషియో ఓటింగ్ పిటీషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

Vasishta Reddy
ఎక్స్‌అఫిషియో ఓటింగ్ పిటీషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో ఎక్స్‌అఫిషియో ఓట్లను అనుమతించొద్దని కోర్టుకు తెలిపారు పిటీషనర్ తరఫు న్యాయవాది

ఏపీలో ప్రారంభమైన నామినేషన్లు

Vasishta Reddy
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  ఎన్నికల కమిషన్ ఇటీవలే కొందరు అధికారులపై వేటు వేసింది. ఎస్ఈసి లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను