టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి నేడు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత స్టాలిన్ తనదైన శైలిలో
కరోనా కష్ట కాలంలో చాలా దేశాలు భారత్కు అండగా నిలుస్తూ వస్తున్నాయి. కొందరు ఆక్సిజన్, మరికొందరు మందులు, ఇంకా కొందరు ఇతర సామాగ్రి ఇలా.. తోచిన సాయాన్ని
ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో
కరోనా సెకండ్ వేవ్.. మన ఇండియాను కుదిపేస్తోంది. ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అటు తమిళనాడులోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు నువ్వేంతా అంటే నువ్వేంతా అని పోటీ పడుతున్నాయి. అనేక హామీలు చేస్తూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి
తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో… ప్రజల పై అన్ని పార్టీలు వరాల వర్షం కురిపిస్తున్నాయి. ఓటర్లను తమ వైపు మలుచుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తాజాగా డిఎంకే