telugu navyamedia

రాజకీయ

ఎన్నికల రెండో విడత పోలింగ్.. జిల్లాల వారీగా పోలింగ్ శాతం

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగింది. గడచిన ఆరు గంటల్లో 64.75 శాతం పోలింగ్ నమోదు అయింది. విజయనగరం

సీఎం కేసీఆర్ కు సెకండ్‌ డోస్‌ ఇస్తారంటూ రాములమ్మ ఫైర్‌

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి. సాగర్‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు మరో డోస్‌ ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కామెంట్‌ చేశారు

కోటి వృక్షార్చ‌న విజయవంతం చేయాలి.. తెలంగాణ మంత్రుల పిలుపు

Vasishta Reddy
ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 17వ తేదీన ఉద‌యం 10-00 గంట‌ల నుంచి 11-00 గంట‌ల వ‌ర‌కు కేవ‌లం ఒక గంట వ్య‌వ‌ధిలో కోటి మొక్క‌లు

అమిత్‌షాను కలిసిన వైసీపీ ఎంపీలు..

Vasishta Reddy
అమిత్‌షాను కలిసిన వైసీపీ ఎంపీలు వంగ గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ.. “దిశ” చట్టాన్ని ఆమోదించాలని కేంద్ర

జీహెచ్ఎంసీ : ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు…

Vasishta Reddy
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను

ప్రజల నమ్మకం వమ్ము చేయబోం : స్పష్టం చేసిన మేయర్, డిప్యూటీ మేయర్

Vasishta Reddy
మేయర్, డిప్యూటీ మేయర్ గా అవకాశం ఇవ్వడం తమ అదృష్టం మేయర్ గద్వాల విజయ లక్ష్మి పేర్కొన్నారు. ఇద్దరు మహిళలకు ఇవ్వడం గర్వకారణమని.. తనకు పేద ప్రజల

ధరణిపై తెలంగాణ సీఎస్‌ కీలక ఆదేశాలు జారీ..

Vasishta Reddy
ధరణికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు లు సంబంధిత అధికారులతో బిఆర్ కెఆర్ భవన్

ఉగాది తర్వాత ఇల్లు కట్టుకునేందుకు డబ్బులిస్తాం : మంత్రి హరీష్‌రావు

Vasishta Reddy
ఉగాది పండుగ తర్వాత సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. సంగారెడ్డిలోని నారాయణ ఖేడ్ లో గిరిజన

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక : కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జానారెడ్డి !

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డి ఫైర్‌ అయ్యారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా..? సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు అబద్దాలు చెప్తున్నారని.. కాంగ్రెస్‌పై బురుద

చూస్తూ ఊరుకోము… బీజేపీకి కేటీఆర్ వార్నింగ్

Vasishta Reddy
రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసారు టీఆర్ఎస్

వాహనదారులు, మందుబాబులకు గుడ్‌ న్యూస్‌..

Vasishta Reddy
లాక్‌డౌన్‌ తర్వాత నుంచి పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో అయితే.. సెంచరీ దాటాయి పెట్రోలు, డీజిల్‌ ధరలు. ఇతర రాష్ట్రాల్లోనూ సెంచరీకి

చంద్రబాబుపై ఏదో అవహించినట్లుంది : పెద్దిరెడ్డి

Vasishta Reddy
ఏపీ పంచాయతీ ఎన్నికలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి