*బీజేపీ నాయకత్వం పై విజయశాంతి అసంతృప్తి *నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది.. *మాట్లాడానికి ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నిర్ణయిస్తుంది .. *రాష్ర్ట
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి . విద్యాసంస్థల ఉపాధ్యాయులు,
సీఎం కేసీఆర్పై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి. సాగర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు మరో డోస్ ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కామెంట్ చేశారు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. త్వరలో బిజెపిలో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పుడు
తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 30 నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే, అప్పటికి నాలుగు రోజుల కిందటి డేటా ప్రకారం
ఓ ప్రధానమంతికి ఉండాల్సిన లక్షణాలు మోదీలో లేవని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని ముదోళ్లో కాంగ్రెస్ తరఫున విజయశాంతి
తెలంగాణ కేబినెట్ విస్తరణలో భాగంగా పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఆరోపించారు. కనీసం మంత్రివర్గాన్ని