telugu navyamedia

Vijayashanti

తన పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రే..ఆ విషయం పార్టీ నేతలనే అడగండి ..

navyamedia
*బీజేపీ నాయ‌క‌త్వం పై విజ‌య‌శాంతి అసంతృప్తి *నేను ఎక్క‌డ నుంచి పోటీ చేయాలో పార్టీ నిర్ణ‌యిస్తుంది.. *మాట్లాడానికి ఎందుకు ఇవ్వ‌డం లేదో పార్టీ నిర్ణ‌యిస్తుంది .. *రాష్ర్ట

ఈటల బీజేపీలో చేరుతుంటే ఎందుకు ఆగమైతున్నారు : విజయశాంతి

Vasishta Reddy
బిజేపి నేత విజయశాంతి ఈటల చేరిక పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్నారని మండిపడ్డారు. “సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ

ప్రైవేట్‌ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం సాయం…వ్యతిరేకించిన రాములమ్మ !

Vasishta Reddy
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి . విద్యాసంస్థల ఉపాధ్యాయులు,

సీఎం కేసీఆర్ కు సెకండ్‌ డోస్‌ ఇస్తారంటూ రాములమ్మ ఫైర్‌

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి. సాగర్‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు మరో డోస్‌ ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కామెంట్‌ చేశారు

కేసీఆర్ అసలు మనిషేనా : విజయశాంతి

Vasishta Reddy
ఎవరి కోసం తెచ్చావు తెలంగాణ. గిరిజన.. దళితుల కోసం తెచ్చిన తెలంగాణ లో రెండోసారి అధికారం ఇచ్చి తప్పు చేసాం అని విజయశాంతి అన్నారు. ఇంత దోపిడీ

కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పిన విజయశాంతి…రేపే బీజేపీలో చేరిక

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. త్వరలో బిజెపిలో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పుడు

తెలంగాణలో పెరిగిపోతున్న మిస్సింగ్ కేసుల పై విజయశాంతి స్పందన..

Vasishta Reddy
తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 30 నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే, అప్పటికి నాలుగు రోజుల కిందటి డేటా ప్రకారం

ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు మోదీలో లేవు: విజయశాంతి

ఓ ప్రధానమంతికి  ఉండాల్సిన లక్షణాలు మోదీలో లేవని కాంగ్రెస్ నేత,  సినీ నటి విజయశాంతి అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని ముదోళ్‌లో కాంగ్రెస్‌ తరఫున విజయశాంతి

నాడు, నేడు, రేపు.. ఎప్పుడైనే ఇంతే: విజయశాంతి

తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో భాగంగా పది మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి

ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్‌ చేసింది ఏమీ లేదు: విజయశాంతి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి ఆరోపించారు.  కనీసం మంత్రివర్గాన్ని