ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి కెసిఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో డబ్బులు
కరోనా సృష్టించిన సంక్షోభంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది ఆకలి బాధలు తీర్చి, అక్కున చేర్చుకొన్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యా