దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో విమర్శలు చేశారు. ”ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయలయ్యాయి. దేశంలో ఎక్కడ
తెలంగాణ రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న…‘‘ సిఎం దళిత్ ఎంపవర్ మెంట్ ’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన
సిద్దిపేట జిల్లాలోనేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 02.30 వరకు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉండనుంది. ఉదయం 11.50కు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు
రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది.. ప్రభుత్వ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు వారి మీద ఆధారపడ్డ వారు.. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇన్పెషేంట్
ఏడవ విడత హరిత హారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవు తోంది. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేయనున్నారు. వర్షాల జోరు
తెలంగాణ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ ఈ పదవిని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు రాజద్రోహ
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 4 లక్షలు దాటేశాయి. మామూలు ప్రజలతో
ఈటల ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తెరాస పార్టీ చీల్చడానికి ఈటెల సాహసం చేసినట్లు సమాచారం అందుతోంది. రెండేళ్లుగా ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో పావులు కదుపుతున్న