telugu navyamedia

eetala rajendhar

హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే : టంగు స్లిప్ అయిన ఈటల!

Vasishta Reddy
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన శనివారం బీజేపీ

ఈటెల గెలవడు… టీఆర్ఎస్ దే విజయం : సీపీఐ నారాయణ

Vasishta Reddy
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరిని అభ్యర్థిగా నిలిపితే వాళ్లే గెలుస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. ‘తెలంగాణపై ఇప్పటికీ పేటెంట్‌ హక్కులు

హుజురాబాద్ అభివృద్ధికి 35 కోట్లు విడుదల

Vasishta Reddy
టీఆర్ఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పట్టణ ప్రజల

ఈటెల చేరికపై ఢిల్లీ పెద్దలతో బండి సంజయ్ కీలక చర్చ

Vasishta Reddy
ఈటల రాజేందర్ జాయినింగ్ పై బిజెపి రాష్ట్ర నేతల క్లారిటీ ఇచ్చారు. ఈటల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్.. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని

బిజేపి పార్టీలో చిచ్చు పెట్టిన ఈటల రాజేందర్

Vasishta Reddy
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మార్పు బిజేపికే పెద్ద ముప్పు తెచ్చేలా ఉంది. ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి

జూన్ 6న ఈటల ఢిల్లీ పయనం !బీజేపీలో చేరిక !!

Vasishta Reddy
TRS ‘తిరుగుబాటు’ నాయకుడు ఈటల రాజేందర్ BJP లో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకుగాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైంది.ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్

అందుకే ఈటల బర్తరఫ్..గంగుల సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

ఈటలకు మరో షాక్… కబ్జాపై సీఎం కేసీఆర్ కు మరో ఫిర్యాదు

Vasishta Reddy
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్

ఇంకా ఆరోగ్య శాఖ మంత్రిగానే ఈటల.. ఇవే సాక్షాలు !

Vasishta Reddy
ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

సొంత నియోజకవర్గంలో ఈటలకు ఎదురుగాలి

Vasishta Reddy
సొంత నియోజకవర్గంలో ఈటలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కలపెల్లి రాజేశ్వరరావు, ఎంపీపీ దోడ్డే మమతతో పాటు 12 మంది కౌన్సిలర్లు, గ్రామాల

భూకబ్జా వివాదం : ఈటల చుట్టూ బిగిస్తున్న ఉచ్చు !

Vasishta Reddy
ఈటలకు మరో షాక్ తగిలింది. భూకబ్జాపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. హకీమ్ పెట్, అచ్చం పెట్ ల్యాండ్స్ పై విచారణ జరుగుతుందని మాసాయి పెట్ ,వెల్దుర్తి

ఈటలకు మరో షాక్..కెసిఆర్ వెంటే ఉంటామని ప్రకటించిన సన్నిహితులు

Vasishta Reddy
ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు