telugu navyamedia

cs somesh kumar

ఎయిర్ పోర్టుకు వెళ్లే రాహదారిలో ప్లాంటేషన్ చేపట్టాలి : సోమేశ్ కుమార్

Vasishta Reddy
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), జిహెచ్‌ఎంసి అధికారులతో శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు,

గ్రామాల అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. సీఎస్ ఆదేశాలు

Vasishta Reddy
రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు,

కరోనా కట్టడిపై తెలంగాణ సర్కార్ దూకుడు.. కీలక నిర్ణయాలు ఇవే

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బొగ్గులకుంట అర్భన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శనలో కోవిడ్ అవుట్ పేషంట్ సర్వీసుల నిర్వహణలను తనిఖీ చేసారు.

ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉంది : సీఎస్

Vasishta Reddy
హైకోర్టులో ఈరోజు రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితి పై విచారణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన

కరోనా కట్టడికి… కెసిఆర్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఈ రోజు బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిహెచ్ఎంసి ప్రాంతాలలో కోవిడ్

తెలంగాణలో కరోనా కంట్రోల్‌నే ఉంది..

Vasishta Reddy
కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ మళ్లీ కరోనా

జీహెచ్ఎంసీ : ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు…

Vasishta Reddy
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను

ధరణిపై తెలంగాణ సీఎస్‌ కీలక ఆదేశాలు జారీ..

Vasishta Reddy
ధరణికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు లు సంబంధిత అధికారులతో బిఆర్ కెఆర్ భవన్

తెలంగాణ సీఎస్ కు లేఖ రాసిన ఉద్యోగుల ఐక్యవేదిక

Vasishta Reddy
2018 మే 16 న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్&

ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీల భ‌ర్తీపై సీఎస్ స‌మీక్ష

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, వివిధ శాఖలలోని ఖాళీల వివరాలను సేకరించుటకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన

వరద బాధిత కుటుంబాలకు ఇచ్చే పరిహారం పై సీఎస్ సమీక్ష..

Vasishta Reddy
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, హైదరాబాద్‌లో అప్పుడు పరిస్థితి దారుణంగా మారింది… ఎగువ నుంచి

వరద భాదిత కుటుంబాల నగదు పంపిణి పై సమీక్ష

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వరద భాదిత, ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణి పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బాధితులు ఎంతమంది,