telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ అసలు మనిషేనా : విజయశాంతి

vijayashanti congress

ఎవరి కోసం తెచ్చావు తెలంగాణ. గిరిజన.. దళితుల కోసం తెచ్చిన తెలంగాణ లో రెండోసారి అధికారం ఇచ్చి తప్పు చేసాం అని విజయశాంతి అన్నారు. ఇంత దోపిడీ జరుగుతుంది అయినా ఎందుకు మౌనంగా ఉన్నావు. మీరు అమాయకులుగా ఉంటే సరిపోదు.. టీఆర్ఎస్ నేతలపై తిరగబడాలి అని పేర్కొన్నారు. బనిసలుగా ఉండకూడదు.. మీకు ఏది దక్కనప్పుడు తిరగబడాల్సిందే. మరోపదేళ్ళు ముఖ్యమంత్రి అయితే యావత్ తెలంగాణ నాశనం అవుతుంది. పేదల వద్దకు వచ్చి వారి బాగోగులు అడిగారా అన్నారు. ఇంతమందిని ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ అసలు మనిషేనా. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఎముడయ్యాడు అని తెలిపారు. ఇప్పుడు బీజేపీ వచ్చింది.. అడుగడుగునా నిలదీస్తుంది. రాష్ట్రంలో యువకులను నాషనం చేసారు. బీజేపీ వస్తే యువకులకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ కు చెంపగిలేలా చెయ్యాలి.. కేసీఆర్ ను గద్దె దించాలి. ఈ సారి ఓటుతో టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలి అని ప్రజలకు సూచించారు. ఈ సారి ఓట్లకు వచ్చినప్పుడు… ఈ రెండేళ్లు పోరాటం చేయాలి… మీకు అన్ని బీజేపీ తోనే దక్కుతుంది. దొర ఇక నీవు తప్పించుకోలేవు. నీవు దోచుకున్నది కక్కిస్తాం.. జైలు కు పంపిస్తాం అని హెచ్చరించారు.

Related posts