వైసీపీ శ్రేణులు దాడి లో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ కంటిచూపు కోల్పోయారు. చెన్నుపాటి గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ దాడిని
టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై గుర్తుతెలియని వ్యక్తులు ఇనుపచువ్వతో దాడికి పాల్పడ్డారు. పటమటలంకలోని గర్ల్స్ హైస్కూల్ వద్ద పైప్లైన్ మరమ్మతులు చేయిస్తుండగా గాంధీపై వైసీపీకి చెందిన
కుప్పంలోనే కుదేలైన చంద్రబాబు ఇక పులివెందులలో ఏం చేస్తాడంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ఆయన నిలదీశారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ వినాయక విగ్రహాలపై పరస్పర రాళ్ల దాడులు చేసుకున్నారు.. ఈ క్రమంలో పిడుగురాళ్ల ఎస్ఐ పవన్
*పొత్తులపై ప్రచారంపై స్పందించిన చంద్రబాబు రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుంది.. *నేను మారతాను.. మీరు మారాలి.. *ఇకపై ఏ ఎన్నిక వచ్చినా పోటీ
*టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. *పేద వారికి న్యాయం చేసిన నేత ఎన్టీఆర్.. *గురుకుల పాఠశాలను పెట్టింది ఎన్టీఆరే.. పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పానికి వచ్చిన ప్రతీసారి బ్లాక్ డే అంటున్నారని మండిపడ్డారు. తిరుపతిలోని
*వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం *చంద్రబాబు కుప్పం కోట కూలిపోనుంది.. * చంద్రబాబు కు పిచ్చాస్పత్రిలో చేరే టైమొచ్చింది.. టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష
*కుప్పంలో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. *చంద్రబాబు పర్యటనలో భారీ బందోబస్తు *కాసేపట్లో మోడల్ కాలనీలో చంద్రబాబు రోడ్ షో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా