అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో మిగిలిపోయిన మ్యాచ్లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్
భారత్ త్వరలో రెండు జట్లను బరిలోకి దించుతోంది. ఈ ఘనత అంతా టీమిండియాదే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనుండగా.. మరొక టీమ్ శ్రీలంక
కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 అర్దంతరంగా వాయిదాపడటం ఆ జట్టుకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఓ వైపు యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఈ క్యాష్
ఐపీఎల్ 2021 సీజన్ను యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య 25 రోజుల్లో లీగ్ను పూర్తి చేస్తామని తెలిపిన బోర్డు.. షెడ్యూల్ను త్వరలోనే
సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో భారత యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నాడనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. సోషల్ మీడియా వేదికగా వారు
ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు ముంబై ఇండియన్సే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తెలిపాడు. రోహిత్ అసాధారణమైన కెప్టెన్ అని, మైదానంలో
కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ రిషభ్ పంతేనని అభిప్రాయడ్డాడు మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపాడు.
ఐపీఎల్ 2021 ను యూఏఈకి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికగా ప్రకటించారు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో మిగిలిపోయిన 31
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. మరోసారి కీలక పాత్ర పోషించగలడని ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్ బౌలర్ బ్రాడ్ హాగ్ అంచనా వేశాడు.