నిన్న ముంబైలోని వాంఖడే మైదానంలో కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే రాజస్థాన్ జట్టుపై డ్రహ్వగ్ మాట్లాడుతూ… శాంసన్ను సారథిగా
ఐపీఎల్ 2021లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చేసిన సెంచరీ తనను ఎంతో ఆకట్టుకుందని పీటర్సన్ చెప్పాడు. స్టీవ్
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తున్నాడు సంజు శాంసన్. క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికీ.. అతనిపై ఎక్కడా లేని విశ్వాసాన్ని ఉంచింది ఆ టీమ్
నిన్న వాంఖడే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 45 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. సీఎస్కే తొలుత బ్యాటింగ్
వాంఖడే మైదానంలో నిన్న జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ 4 రన్స్ తేడాతో రాజస్థాన్ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ పూర్తవ్వడానికి దాదాపు అటు ఇటుగా అర్ధరాత్రి
అర్షదీప్ మాత్రం తన వైడ్ యార్కర్ బంతులతో శాంసన్ను బోల్తా కొట్టించి.. పంజాబ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి బంతికి సిక్సర్ బాదుదామనుకున్న శాంసన్ను ఔట్ చేసి..
ఐపీఎల్ 2021లో భాగంగా నిన్న రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను పంచింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా
గతేడాది ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్ల్లో 6 విజయాలు, 8 ఓటములతో చెత్త ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. కెప్టెన్గా
ఐపీఎల్ 2021 వేలానికి గత బుధవారమే ఫ్రాంచైజీలన్నీ తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అయితే ‘చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు