భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను కదులించింది ఓ వైరల్ ఫొటో. ఇకపై అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదనిపించేలా తనవంతు సహాయాన్ని అందించేలా సెహ్వాగ్ను ప్రోత్సహించింది.
వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్ పేరిట వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ . ఇంట్లో వండిన ఆహారాన్ని కోవిడి బాధితులకు అందజేస్తున్నాడు. ఈ
ఏబీ డివిలియర్స్పై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైవిధ్యమైన ఆటతీరుతో మైదానం నలుమూలల ఆడే ఏబీడిని అభిమానులు ముద్దుగా మిస్టర్ 360 అని పిలుచుకుంటారన్న విషయం
నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న ఢిల్లీ కేపిటల్స్తో జరిగిన మ్యాచ్.. నైట్ రైడర్స్ నాసిరకం ఆటతీరుకు అద్దం పట్టింది. బ్యాటింగ్లో ఏ మాత్రం రాణించలేకపోయింది. ఢిల్లీ బౌలర్ల
నిన్న ముంబైలోని వాంఖడే మైదానంలో కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే రాజస్థాన్ జట్టుపై డ్రహ్వగ్ మాట్లాడుతూ… శాంసన్ను సారథిగా
నిన్న కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ చివరివరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. కోల్కతా నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ గెలుపు
రెండో మ్యాచ్ లో రాణించిన ఇషాన్ కిషన్ను కొనియాడిన ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. అతనికి కొన్ని విలువైన సూచనలు ఇచ్చాడు. ‘తనదైన రోజు కెప్టెన్ విరాట్ కోహ్లీ