డబ్ల్యూటీసీ ఫైనల్ లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఈ మ్యాచ్లో ఆడటానికి భారత క్రికెట్ జట్టు జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లనుంది.
టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్లో మాత్రం జానీ బెయిర్స్టో ఘోరంగా విఫలమయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో మూడు సార్లు డకౌట్గా వెనుదిరిగిన బెయిర్స్టో పై భారత క్రికెట్
ప్రస్తుతం మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో మొతేరా స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే మిగిలిన మూడు టీ20లకు అభిమానులను