టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా మాట్లాడుతూ ప్రత్యర్థి జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను వీళ్లతో(కివీస్ బౌలర్లు) ఆడాను. వాళ్ల బలం, బలహీనతలు నాకు
భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ టైటిల్ పోరుకు మార్గం సుగుమం అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఫైనల్ శుక్రవారమే ప్రారంభం
డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో న్యూజిలాండ్తో తలపడే భారత తుది జట్టును బీసీసీఐ గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురు స్పెసలిస్ట్ బ్యాట్స్మన్తో పాటు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు
మైకేల్ వాన్ తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను ఉద్దేశించి కూడా కోహ్లీసేనపై విషాన్ని చిమ్మాడు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నామే ప్రారంభం కావాల్సిన ఈ మెగా
డబ్ల్యూటీసీ ఫైనల్కు వరుణుడి ఆటంకం తప్పదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలే నిజమయ్యాయి డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియా ఆరు టెస్ట్ సిరీస్లు ఆడింది. వెస్టిండీస్తో మొదలైన
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. మ్యాచ్ ప్రారంభ సమయం దగ్గర పడుతున్న సమయంలో సౌథాంప్టన్లో వర్షం కురుస్తోంది. దీంతో పిచ్తో పాటు గ్రౌండ్లో కొంత భాగాన్ని
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మొత్తానికీ వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణం అనుకూలించే సందర్భాలు చాలా పరిమితంగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో పరిమితంగా మాత్రమే తప్ప- పూర్తిగా
డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడే భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అందరూ అంచనా వేసినట్టుగానే భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్పై గెలుపొందాక న్యూజిలాండ్ జట్టు మంగళవారం