telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ 20 సిరీస్ లో టాస్ చాలా కీలకంగా మారిందనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో టాస్ గెలిచినా జట్టే విజయం సాధించింది. ఇక ఈరోజు నాలుగో టీ20 లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుతుంది ఇంగ్లాండ్. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే భారత్ కు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే 2-1 తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది.

భారత జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (w), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహర్

ఇండియా జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (w), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (c), బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

Related posts