ఐపీఎల్ లో హ్యాట్రిక్ పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్పై విజయాన్ని అందుకున్న సన్రైజర్స్.. నిన్న జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది.
నిర్లక్ష్యపు బ్యాటింగ్తో బెంగళూరు పై గెలవాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ ఓటమికి మనీష్ పాండే కారణమని,
నిన్న కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్ చివరివరకూ పోరాడినా ఓటమి తప్పలేదు. కోల్కతా నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ గెలుపు