వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్ పేరిట వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ . ఇంట్లో వండిన ఆహారాన్ని కోవిడి బాధితులకు అందజేస్తున్నాడు. ఈ
కరోనా రోగులకు ఇచ్చే వైద్యంలో ఆక్సిజన్ చాలా ముఖ్యం కావడంతో దేశ వ్యాప్తంగా దాని కొరత ఏర్పడింది. అయితే ప్రస్తుతం రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు