ఐపీఎల్ 2021లో శ్రేయస్ అయ్యర్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్కు సారథ్యం వహించే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. గాయంతో
టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో ఒక్క మణికట్టు స్పిన్నర్ లేకపోవడం తనను ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత
వాంఖడే మైదానంలో నిన్న జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో పంజాబ్ 4 రన్స్ తేడాతో రాజస్థాన్ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ పూర్తవ్వడానికి దాదాపు అటు ఇటుగా అర్ధరాత్రి
ఐపీఎల్ 2021 ఈరోజు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ మధ్య జరగనున్న మ్యాచ్ ఫలితాన్ని కూడా అంచనా వేశాడు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా. రాజస్థాన్-పంజాబ్
చెన్నై సూపర్ కింగ్స్ సురేశ్ రైనా విఫలమైతే.. వారి విజయావకాశాలు మరింత దెబ్బతింటాయని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నారు. ఏప్రిల్ 9
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెరీర్ ప్రమాదంలో పడిందని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికైనా ఆటతీరు మార్చుకోవాలని సూచించాడు.
ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ను రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఐదో టైటిల్ను ఖాతాలో